విపరీతంగా దాడిచేసి నడీ రోడ్డుపై దారుణంగా కొట్టి చంపారు I నిజనిర్ధారణ కమిటీ I Desidisa news

0
244

సందీప్ హత్యే నిందితులపై 302 ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.
కేవిపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,
బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సాంబశివరావు,
కేవిపీఎస్ ప్రధాన కార్యదర్శి జంగమ గంగాధర్,
వ్యవస్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు,
సిపిఐ(ఎం) జిల్లా నాయకులు వెంకటేష్,
సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకర్,
ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్,
తదితర సంఘనాయకులు పాల్గొన్నారు.
For More Videos Subscribe our channel ”Desidisa News”

Follow us On YouTube ”Desidisa News”

Leave a Reply